కరోనా: హెల్త్‌ వాలంటీర్‌గా స్వీడన్‌ యువరాణి
స్టాక్‌హోం:  మహమ్మారి  కరోనా (కోవిడ్‌-19)పై ప్రాణాలు పణంగా పెట్టి పోరాడుతున్న వైద్య సిబ్బందికి సాయం అందించేందుకు స్వీడన్‌ యువరాణి, ప్రిన్స్‌ కార్ల్‌ ఫిలిప్‌ భార్య సోఫియా(35) ముందుకు వచ్చారు. మూడు రోజుల ఇంటెన్సివ్‌ శిక్షణా కార్యక్రమాన్ని పూర్తి చేసి వాలంటీర్‌ అవతారమెత్తారు. తాను గౌరవ అధ్యక్షురాలిగా …
బయటికొస్తే కాల్చిపడేస్తా
ఉజ్జెయిన్‌:  లాక్‌డౌన్‌ నేపథ్యంలో కొంత మంది పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. దురుసుగా ప్రవర్తిస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నారు. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జెయిన్‌లో వీరంగం సృష్టించిన పోలీసు అధికారిపై సస్పెన్షన్‌ వేటు పడింది. లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లఘించి బయటకు వస్తే కాల్చి చంపుతానని మహిద్‌…
కరోనా: ఈ బేబీ సూపర్‌ హీరో!
హిందీ ప్రముఖ సీరియల్‌ ‘ బాలిక వధూ ’ నటుడు రుస్లాన్‌ ముంతాజ్‌ తండ్రి అయ్యాడు. ఆయన భార్య నిరాలి మెహతా గురువారం(మార్చి 26) మగ  బిడ్డకు జన్మినిచ్చారు. ఈ విషయాన్ని ముంతాజ్‌ సోషల్‌ మీడియాలో శుక్రవారం ప్రకటించాడు. తాను తండ్రినయ్యాను అంటూ భావోద్యేగ పోస్టును ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు.‘అసలైతే అప్పుడే పు…
సీఎం జగన్‌తో టాలీవుడ్‌ అగ్ర నిర్మాతల భేటీ
తాడేపల్లి:  ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తో  తెలుగు సినీ పరిశ్రమ  అగ్ర నిర్మాతలు భేటీ అయ్యారు. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేనివంశీతో పాటు నిర్మాతలు దగ్గుబాటి సురేష్, శ్యాంప్రసాద్‌రెడ్డిలతో పాటు జెమిని కిరణ్‌లతో కూడిన బృందం సీఎం జగన్‌ను క్యాంపు కార్యాలయంలో కలిసింది. అనంతరం మీడియా…
పారిపోతాడని సంకెళ్లతో కట్టి తాళం వేస్తే..
రాంచీ :  మతిస్థిమితం లేని వ్యక్తిని బంధించటానికి వేసిన సంకెళ్ల తాళం అతడి ప్రాణాల మీదకు తెచ్చింది. ఈ సంఘటన జార్ఖండ్‌ రాష్ట్రంలోని రాంచీలో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలలోకి వెళితే.. రాంచీ పట్టణానికి చెందిన జితేంద్ర కుమార్‌ అనే యువకుడికి మతిస్థిమితం సరిగాలేదు. తరచుగా ఇంటి నుంచి పారిపోతూ ఉండేవాడు. దీం…
అడ్డు తొలగించేందుకే హతమార్చారు
తూర్పు గోదావరి, సర్పవరం (కాకినాడ రూరల్‌):  కాకినాడ నగరంలోని గొడారిగుంట దుర్గానగర్‌లో ఈ నెల 19న అర్ధరాత్రి అత్యంత కిరాతకంగా లారీ డ్రైవర్‌ నక్కా బ్రహ్మానందం అనే బ్రహ్మాజీ (29) హత్యకు గురయ్యాడు. ఈ కేసును పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. దీనిపై సర్పవరం పోలీసు స్టేషన్‌లో సోమవారం జిల్లా అడిషనల్‌ ఎస్పీ (అడ్…